Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ: పీఎఫ్ పెండింగ్ బిల్లులన్నీ మార్చి 31 లోపు చెల్లిస్తాం: మంత్రి సురేశ్

 

ఏపీ: పీఎఫ్ పెండింగ్ బిల్లులన్నీ మార్చి 31 లోపు చెల్లిస్తాం: మంత్రి సురేశ్

=======================

పీఎఫ్ పెండింగ్ బిల్లులన్నీ ఈ నెలలోనే (మార్చి 2023) క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి సురేశ్ తెలిపారు. పెండింగ్ అంశాలను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని సీఎం చెప్పారన్నారు. వాటి గురించి తెలుసుకునేందుకే ఉద్యోగ సంఘాలతో భేటీ అయినట్లు ఆయన వెల్లడించారు.“

శాశ్వత విత్ డ్రా, తాత్కాలిక పీఎఫ్ రుణాల బిల్లులు, మెడికల్, ఈహెచ్ఎస్, టీఏ, జీఎస్ఐ బిల్లులన్నీ ఈ నెలలోనే బేషరతుగా చెల్లిస్తాం. మా దృష్టికి తెచ్చిన సమస్యలపై సంతృప్తి కలిగేలా నిర్ణయం ఉంటుంది" అని సురేశ్ తెలిపారు.

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags