L&T Build India Scholarship 2025: All
the Details Here
ఎల్&టీ బిల్డ్
ఇండియా స్కాలర్షిప్ 2025: ఎంటెక్ కోర్సు
కమ్ స్కాలర్షిప్ – పూర్తి వివరాలు ఇవే
====================
ఎల్ అండ్ టీ
కన్స్ట్రక్షన్ సంస్థ 2025 విద్యాసంవత్సరానికి
గాను ఎల్ అండ్ టీ బిల్డ్ ఇండియా ఎంటెక్ కోర్సుతోపాటు స్కాలర్షిప్లను అందిస్తోంది.
ఎంటెక్
కోర్సు కమ్ స్కాలర్షిప్.
విభాగం:
కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్.
అర్హత: కనీసం
70 శాతం మార్కులతో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ / బీఈ / బీటెక్
(సివిల్ / ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
కోర్సు
ప్రారంభం: జూన్ / జులై 2025
కోర్సు
వ్యవధి: 24
నెలలు.
స్టైపెండ్:
నెలకు రూ.13400 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: రాతపరీక్ష / ఇంటర్వ్యూ / మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. కోర్సు
పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం ఉద్యోగం కల్పిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
చివరి తేది: 12.03.2025
రాతపరీక్ష: 30.03.2025
====================
====================
0 Komentar